మూడేళ్ల YCP పాలనపై TDP అధినేత Chandra babu Naidu ఛార్జ్ షీట్ విడుదల చేశారు. పల్నాడులో ఆ స్థాయిలో హత్యలు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన చంద్రబాబు....అసలు డీజీపీ ఐపీఎస్ పాసయ్యారా అంటూ మండిపడ్డారు.